BIG BREAKING: ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’
సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయ్ గవో ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్కు సిందూ నదీ జలాలు ఇవ్వకుంటే.. చైనా కూడా భారత్కు బ్రహ్మపుత్ర నీళ్లను రాకుండా అడ్డుకోగలదని విక్టర్ జికాయ్ గవో అన్నాడు.