Karnataka: కర్ణాటకలో ఒకేసారి ఐదు పులులు మృతి

తమిళనాడు- కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హనూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు మృతిచెందాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్లే చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

New Update
Five tigers die

తమిళనాడు- కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హనూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు మృతిచెందాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్లే చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతిచెందిన వాటిలో ఓ తల్లి పులి, నాలుగు కూనలు ఉన్నాయి.

Also Read :  భారత్‌కు అమెరికా బంపర్‌ ఆఫర్.. హింట్ ఇచ్చిన ట్రంప్

Also Read :  ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలకు EC చెక్

Five Tigers Die In Karnataka

ఈ ఘటనపై 3 రోజుల్లో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే అధికారులను ఆదేశించామని తెలిపారు. 

Also Read :  ఇలా ఉన్నావేంట్రా.. వంట నచ్చలేదని కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు!

Also Read :  భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన కంపెనీ - వీడియో

 

latest-telugu-news | karnataka | Five tigers die | save-the-tigers | tigers

Advertisment
Advertisment
తాజా కథనాలు