/rtv/media/media_files/2025/06/27/five-tigers-die-2025-06-27-06-29-17.jpg)
తమిళనాడు- కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హనూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు మృతిచెందాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్లే చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతిచెందిన వాటిలో ఓ తల్లి పులి, నాలుగు కూనలు ఉన్నాయి.
Also Read : భారత్కు అమెరికా బంపర్ ఆఫర్.. హింట్ ఇచ్చిన ట్రంప్
Also Read : ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలకు EC చెక్
Five Tigers Die In Karnataka
ಚಾಮರಾಜನಗರ: ತಾಯಿ ಹುಲಿ ಹಾಗು ಮೂರು ಮರಿ ಹುಲಿಗಳ ಅಸಹಜ ಸಾವು. ಎಂ.ಎಂ.ಹಿಲ್ಸ್ ವನ್ಯಧಾಮದ ಮೀಣ್ಯಂ ವಲಯದಲ್ಲಿ ಘಟನೆ.
— JustKannada (@JustKannada) June 26, 2025
ವಿಷ ಪ್ರಶಾನ ಶಂಕೆ. ಸ್ಥಳಕ್ಕೆ ಅರಣ್ಯಾಧಿಕಾರಿಗಳ ದೌಡು. ಪಿಸಿಸಿಎಫ್ ನೇತೃತ್ವದಲ್ಲಿ ತನಿಖೆ ನಡೆಸಿ ವರದಿ ನೀಡಲು ಅರಣ್ಯ ಸಚಿವ ಈಶ್ವರ ಖಂಡ್ರೆ ಆದೇಶ. ಸಿಬ್ಬಂದಿ ನಿರ್ಲಕ್ಷ್ಯವಿದ್ದರೆ ಶಿಸ್ತು ಕ್ರಮ.
ವಿಷ ಪ್ರಾಶಾನವಾಗಿದ್ದರೆ… pic.twitter.com/huWTQrqZuF
ఈ ఘటనపై 3 రోజుల్లో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే అధికారులను ఆదేశించామని తెలిపారు.
Also Read : ఇలా ఉన్నావేంట్రా.. వంట నచ్చలేదని కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు!
Also Read : భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన కంపెనీ - వీడియో
latest-telugu-news | karnataka | Five tigers die | save-the-tigers | tigers