IT Shares: ఈరోజు ఉదయం ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా మొదలైంది. వడ్డీ రేట్ల మీద అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశమైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తం కావడంతో సూచీలు ఉదయం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అయితే తర్వాత మదుపర్లు పెట్టుబడులు ఎక్కువగానే పెట్టారు. దీంతో సూచీలు చాలా హై అయ్యాయి. కానీ మధ్యాహ్నం తర్వాత నుంచీ ఒక్కొక్కటే నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఎనర్జీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి బాగా పెరిగిపోయి స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది.
పూర్తిగా చదవండి..Stock Market: బ్రేక్ పడింది..నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
వరుసగా రెండు రోజుల నుంచి ఉన్న లాభాలకు బ్రేక్ పడింది. ఈరోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 131.43 పాయింట్ల, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ, ఎనర్జీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి బాగా పెరిగిపోయి స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది.
Translate this News: