/rtv/media/media_files/2025/04/25/HuLsrds7ep2od9I9pncL.jpg)
భారత్ పై అమెరికా విదేశాంగ శాఖను ప్రశ్నించి ..ఏదైనా వ్యాఖ్యలు చేయిద్దామని ప్రయత్నించిన పాక్ జర్నలిస్టుకు భంగపాటు ఎదురైంది. దీనికి తోడు పహల్గాం దాడి విషయంలో వాషింగ్టన్ ఢిల్లీకి ఎంత అండగా ఉందో చెప్పే ఘటన మరొకటి జరిగింది.భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడం పై అమెరికా విదేశాంగ ప్రతినిధి టమ్మీ బ్రూస్ ను ఓపాక్ జర్నలిస్టు అడిగాడు.దీనికి ఆమె స్పందిస్తూ...నేను దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయను.మనం ఇంకో దాని గురించి మాట్లాడుకుందాం...ఇప్పటికే ట్రంప్,మార్కో మాట్లాడారు కదా.
Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్
అందుకే ఆ విషయం పై నేను మాట్లాడను.చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలి.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.ఈ హీనమైన దాడికి పాల్పడిన వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పారు.ఇక ఈ దాడి వెనుక పాక్ హస్తం ఉందని భావిస్తున్నారా..ఉద్రికత్తలను తగ్గించడానికి ప్రయత్నిస్తారాఅన్న ప్రశ్నలకు కూడా ఆమె స్పందించారు. పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు మనం చూస్తున్నాం.వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం.కశ్మీర్ పై ఎటువంటి పొజిషన్ తీసుకోలేదు అని అన్నారు.
Also Read: Tamil Nadu Train Accident: తప్పిన ఘోర రైలు ప్రమాదం.. పట్టాలపై బోల్ట్లు పీకేసి..!
ఈ దాడి పై సోషల్ మీడియా ట్రూత్ లో ట్రంప్ తొలిరోజే పోస్టు చేశారు.కశ్మీర్ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది.మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. మోడీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ట్రంప్ అన్నారు.
Also Read: Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!
AlsoRead: Telangana: నిప్పుల కుంపటిల రాష్ట్రం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
america | pak | pahalgam | Pahalgam attack | pahalgam breaking news | latest-news | trump