/rtv/media/media_files/2025/06/24/social-media-us-visa-2025-06-24-10-09-14.jpg)
అమెరికా వీసాకు అప్లై చేసే భారతీయలకు కొత్త నిబంధనను అగ్రరాజ్యం అమల్లోకి తీసుకువచ్చింది. F, M, J నాన్-ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తుదారులంతా ఇక మీదట తమ సోషల్ మీడియా అకౌంట్ వివరాలు వెల్లడించాలని షరతులు పెట్టింది. సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవసీ నుంచి పబ్లిక్కు మార్చాలని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.
Also Read : మెగాస్టార్ తల్లి అంజనా దేవి ఆరోగ్యంపై కీలక అప్డేట్!
Also Read : యుద్ధంలో ఇరాన్ ఈ 5 గుణపాఠాలు చేర్చుకోవాలి.. ఎంత నష్టమో తెలుసా..!
US Implements Visa Rules
కొత్త నిబంధనల ప్రకారం యుఎస్లో చదువు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలో పాల్గొనాలని అనుకునే వారు వీసా అప్లికేషన్లు సమర్పించడానికి ముందే సోషల్ మీడియా ప్రొఫైల్స్ను ప్రైవేటు నుంచి పబ్లిక్కు మార్చాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఈజీగా అప్లికెంట్ల ఆన్లైన్ సమాచారాన్ని తెలసుకునే వీలుంటుంది. అయితే, అప్లికెంట్లు తమ ప్రొఫైల్ను ఎంతకాలం పబ్లిక్లో ఉంచాలనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
Also Read : వివో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. T4 Ultra మొబైల్పై భారీ డిస్కౌంట్లు - కెమెరా హైలైట్!
Also Read : HYDలో ఒకే బైక్పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో..
Social Media | latest-telugu-news | indian | America Visa | us | Visa Rules for Students