Rahul Gandhi : భారత్ కు బలహీనమైన ప్రధాని ఉన్నారు.. రాహుల్ గాంధీ పోస్ట్ !
డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంలో తీసుకున్న కఠినమైన చర్యల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోదీని బలహీనమైన ప్రధాని గా అభివర్ణించారు.
US : అమెరికాలో కాల్పులు.. ముగ్గురు పోలీసులు స్పాట్ డెడ్
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యార్క్ కౌంటీలోని కోడొరస్ టౌన్షిప్లో ఈ ఘటన జరిగింది.
Pak army chief : భారత్పై భారీ సుంకాల వేళ.. అమెరికాకు మరోసారి పాక్ ఆర్మీ చీఫ్.. అసలేం జరుగుతోంది?
పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ 2 నెలల్లోనే రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్ట్లో సెంట్రల్ కమాండ్ జనరల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లు సమాచారం.
MRI Machine: పేషెంట్ ప్రాణాలు తీసిన MRI స్కానింగ్ మెషిన్
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటుండగా మృతి చెందాడు. MRI స్కానింగ్ కోసం మెషిన్లోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి బయటకు రాలేదు. మెడలో మెటల్ చైన్ ధరించడం వల్ల MRI మెషీన్లో రేడియేషన్ కారణంగా అందులోనే చనిపోయాడు.
Nehal Modi: అమెరికాలో నీరవ్ మోదీ తమ్ముడు అరెస్టు
డైమండ్ వ్యాపారి నేహల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ సమర్పించిన అభ్యర్థన ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదైంది.
Cargo Ship : నీట మునిగిన కార్గోషిప్...షిప్ లో 3 వేల కార్లు
3వేల కార్లతో మెక్సికోకు వెళుతున్న ఓ నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ముందుగా నౌకలో మంటలు చెలరేగాయని, అనంతరం సముద్రంలో మునిగిపోయిందని నౌకాసంస్థ తెలిపింది. నౌకలో ఉన్న 3వేల కార్లలో 800 వరకు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.