BIG BREAKING: భారత్ దెబ్బ అదుర్స్.. భయంతో పాక్ ఎయిర్‌ స్పేస్‌ క్లోజ్

డ్రోన్లతో పాక్‌పై భారత్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో పాక్ ఎయిర్ స్పేస్‌ను మూసివేసింది. అన్ని రకాల విమానాలను నిషేధిస్తూ NOTAM జారీ చేసింది. ఈ ఎయిర్ స్పేస్‌ను మూసేయడం వల్ల పాక్ భారత్‌ను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది.

New Update

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌పై పాక్ డ్రోన్‌లతో దాడులు చేసింది. దీంతో భారత్ వీటికి ధీటుగా బదులిస్తూ.. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్‌‌పై దాడులు చేసింది. ఈ క్రమంలో పాక్ ఎయిర్ స్పేస్‌ను మూసివేసింది. ఇందులో అన్ని రకాల విమానాలను నిషేధించింది. ఈ క్రమంలో పాక్ NOTAM జారీ చేసింది. ఈ ఎయిర్ స్పేస్‌ను మూసేయడం వల్ల పాక్ భారత్‌ను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆకాశంలో ఏదైనా విమానం కనిపిస్తే అది భారత్‌ అని, దీంతో వాటిని అంతం చేయవచ్చని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్‌ స్పేస్‌ను మూసివేసింది.

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!

ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

మూడు ఎయిర్‌బేస్‌లను..

ఇదిలా  ఉండగా పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. రాత్రి మూడు ఎయిర్‌బేస్‌లను పేల్చేసింది. నూర్ ఖాన్ ఎయిర్‌ బేస్తో పాటూ మురీద్ , రఫీఖీ ఎయిర్ బేస్‌లను లేపేసింది ఇండియన్ ఆర్మీ. భారత్ దాడితో పాకిస్తాన్ తన ఎయిన్ స్పేస్ ను మూసేసింది. అన్ని విమానాలను రద్దు చేసింది. భారత్ దాడి చేసిన విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా ధ్రువీకరించారు. 

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు