INDIA-PAK WAR: చండీగఢ్లో మోగిన సైరన్లు. అప్రమత్తమైన సైన్యం
పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఈ క్రమలోనే చండీగఢ్లో వైమానిక దళం సైరన్ మోగించి అప్రమత్తం చేసింది. ఇళ్లు వదిలి బయటకు రావద్దని సూచించింది.