IND-PAK WAR: కాళ్ల బేరానికి వచ్చి.. ఇప్పుడేమో విజయం మాదేనని.. పాక్‌లో సంబరాలు

భారత్‌తో జరిగిన యుద్ధంలో విజయం తమదే అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఆ దేశంలో సంబరాలు మొదలయ్యాయి. పాక్ జాతీయ జెండాలను పట్టుకుంటూ.. వాహనాలపై ర్యాలీలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update

భారత్‌తో జరిగిన యుద్ధంలో విజయం తమదే అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఆ దేశంలో సంబరాలు మొదలయ్యాయి. పాక్ జాతీయ జెండాలను పట్టుకుంటూ.. వాహనాలపై ర్యాలీలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో భారత్ పౌరులు మండిపడుతున్నారు. భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చి ఇప్పుడు యుద్ధం గెలిచామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి

ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

ఇరు దేశాల ఒప్పందాలతో..

ఇదిలా ఉండగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయినట్లు భారత్ ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) తన ట్రూత్‌ సోషల్ ఖాతాలో ట్వీట్‌ చేశారు. దీనిపై భారత్‌ స్పందించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్‌ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ క్రమంలో పాక్ ప్రధాని యుద్ధంలో గెలిచిమాని చెప్పారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?

ఇది కూడా చూడండి:India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు