IND-PAK WAR: కాళ్ల బేరానికి వచ్చి.. ఇప్పుడేమో విజయం మాదేనని.. పాక్లో సంబరాలు
భారత్తో జరిగిన యుద్ధంలో విజయం తమదే అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఆ దేశంలో సంబరాలు మొదలయ్యాయి. పాక్ జాతీయ జెండాలను పట్టుకుంటూ.. వాహనాలపై ర్యాలీలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.