Balochistan Army: పాక్‌కు మరో దెబ్బ.. 14 మంది సైనికులు హతం.. లైవ్ వీడియో!

బలూచిస్తాన్ ఆర్మీ పాక్‌పై ఎటాక్ చేసింది. ఇందులో 14 మంది సైనికులు మృతి చెందినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్ తో IED బాంబు‌ను అమర్చి పేల్చి దాడి చేశారు.

author-image
By Kusuma
New Update
Baluchistan army

Balochistan army

పాక్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఒకవైపు భారత్ మెరుపు దాడులు.. మరోవైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్‌పై విరుచుకుపడింది. పాకిస్తాన్‌పై బలూచిస్తాన్ ఎటాక్ చేసింది. ఇందులో 14 మంది సైనికులు మృతి చెందినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్ తో IED బాంబు‌ను అమర్చి పేల్చింది. ముచ్ కుంద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. 

Also Read :  హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

Also Read :  పాకిస్థాన్‌కు మద్దతుగా రెండు దేశాలు.. భారత దాడులు ఖండిస్తూ సంచలన ప్రకటన

Balochistan Army kills 14 Pakistani Soldiers

Also Read :  ఆపరేషన్ సిందూర్‌పై గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, సురేష్ రైనా రియాక్షన్స్

Also Read :  కాచిగూడ రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్

 

balochistan attack | international news in telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు