చనిపోయిందని భర్త అంత్యక్రియలు.. మూడేళ్ల తరువాత లవర్తో భార్య ప్రత్యక్షం!
పెళ్లైన ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో పరారైంది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. భార్య మరణించిందటూ ఓ మృతదేహానికి భర్త అంత్యక్రియలు కూడా చేశాడు. అయితే మూడేళ్ల తరువాత ఆమె ప్రియునితో కలిసి ప్రత్యక్షమైంది.