Haryana: సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!

నలుగురు స్నేహితులు కలిసి మనోజ్‌ను దారుణంగా చంపేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. సరదాగా ఓ ఫామ్‌హౌస్‌కి వెళ్లగా అక్కడ నలుగురు స్నేహితులు కలిసి మనోజ్‌ మలద్వారంలో వాటర్ పైపు పెట్టి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Haryana friends murder

Haryana friends murder

హర్యానాలో ఫరీదాబాద్ జిల్లాలో నలుగురు స్నేహితులు కలిసి ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మనోజ్, అతిందర్, కార్తీక్, సందీప్, రాహుల్ కలిసి ఇటీవల ఓ ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. అక్కడ మనోజ్‌ను స్నేహితులు అందరూ కలిసి దారుణంగా హతమార్చారు. మనోజ్ ప్రైవేట్ భాగాలలోకి నీటి పైపును పంపించి.. నీటిని వదిలారు.

ఇది కూడా చూడండి:Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

నీరు ఒక్కసారిగా చొచ్చుకుని వెళ్లడంతో..

చొచ్చుకుని నీరు ఒక్కసారిగా వెళ్లడంతో మనోజ్ అంతర్గత భాగాలు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.  తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి:Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..

ఇదిలా ఉండగా తెలంగాణలో దారుణ ఘటన జరిగింది. నిజమాబాద్‌ ఆర్మూర్‌కు చెందిన గంగాధర్ అనుమానంతో భార్య అంజలిని గొంతుకోసి చంపాడు. పిల్లలు వద్దని వేడుకుంటున్న వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది.

ఇది కూడా చూడండి:విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

రెంజర్ల మండలానికి చెందిన ముద్దంగుల గంగాధర్‌కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన అంజలి(35)తో 18 ఏళ్ల పెళ్లైంది. వీరికి స్పందన, ఇందు అనే ఆడపిల్లలున్నారు. అయితే గత రెండేళ్ల క్రితం గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వీరు.. బోధన్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు