తెలుగు వారిని ఘోరంగా అవమానించిన తమిళనటి.. సేవ చేయడమే వారి పని అంటూ
సీనియర్ నటి కస్తూరి తెలుగు వారిపై చేసిన వివాదాస్పద వాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడినట్లు డీఎంకే వాళ్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు తనపై చూపుతున్న ప్రేమను తట్టుకోలేకపోతున్నారన్నారు.