Manchu Manoj: ఆయన కాళ్లు పట్టుకోవాలనుంది.. మేమంతా మళ్లీ కలుస్తాం: మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!
నటుడు మంచుమనోజ్ తమ ఫ్యామిలీ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్బాబు కాళ్లు పట్టుకుని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందన్నాడు. మళ్లీ అందరం కలిసే రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.
Manchu Manoj: నటుడు మంచుమనోజ్ తమ ఫ్యామిలీ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ అందరం రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.
ఈ మేరకు తాను నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ కుటంబ వివాదంపై ఓపెన్ అయ్యాడు. ‘9 ఏళ్లుగా నా పని నేను చేసుకుంటున్నా. నా భార్య బొమ్మల కంపెనీ పెట్టింది. నేను ఆర్ట్ వర్క్ చేశాను. కథలు కూడా రాసిన. ఇన్నాళ్లు ఆత్మగౌరవంతో బతికాం. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. ఇంట్లో ఊహించని ముప్పు ఎదురైంది. నా భార్య ప్రెగ్నెన్సీ టైమ్ లో మేమంతా కలిశాం. అది మా ఫ్యామిలీలో ఒకరికి నచ్చలేదు. కాలేజీలోనూ కొన్ని సమస్యలు నాన్న వరకూ వెళ్లట్లేదు. విద్యార్థులు లెటర్స్ రాసి నాకు ఇచ్చారు. నేను వెళ్లి అడిగితే ‘నీకేంటి సంబంధం?’ అన్నారు. అక్కడ పనిచేసే వారందరితో నాపై, నా భార్యపై కేసులు పెట్టించారు. సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు. అప్పుడు నా హృదయం ముక్కలైంది' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
నిజానికి తాను ఏ తప్పు చేయలేదని, బాధతో వచ్చిన కోపమే అన్నాడు. 'నాన్న కాళ్లు పట్టుకోవాలనుంది. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది. కానీ చేయని తప్పుని అంగీకరించను. అలా చేస్తే నా పిల్లలకు నేను ఏం నేర్పిస్తాను. మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకెళ్లలేపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా' అన్నాడు మనోజ్.
Manchu Manoj: ఆయన కాళ్లు పట్టుకోవాలనుంది.. మేమంతా మళ్లీ కలుస్తాం: మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!
నటుడు మంచుమనోజ్ తమ ఫ్యామిలీ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్బాబు కాళ్లు పట్టుకుని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందన్నాడు. మళ్లీ అందరం కలిసే రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.
Manchu Manoj shocking comments about family dispute
Manchu Manoj: నటుడు మంచుమనోజ్ తమ ఫ్యామిలీ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ అందరం రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.
Also Read: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం
ఈ మేరకు తాను నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ కుటంబ వివాదంపై ఓపెన్ అయ్యాడు. ‘9 ఏళ్లుగా నా పని నేను చేసుకుంటున్నా. నా భార్య బొమ్మల కంపెనీ పెట్టింది. నేను ఆర్ట్ వర్క్ చేశాను. కథలు కూడా రాసిన. ఇన్నాళ్లు ఆత్మగౌరవంతో బతికాం. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. ఇంట్లో ఊహించని ముప్పు ఎదురైంది. నా భార్య ప్రెగ్నెన్సీ టైమ్ లో మేమంతా కలిశాం. అది మా ఫ్యామిలీలో ఒకరికి నచ్చలేదు. కాలేజీలోనూ కొన్ని సమస్యలు నాన్న వరకూ వెళ్లట్లేదు. విద్యార్థులు లెటర్స్ రాసి నాకు ఇచ్చారు. నేను వెళ్లి అడిగితే ‘నీకేంటి సంబంధం?’ అన్నారు. అక్కడ పనిచేసే వారందరితో నాపై, నా భార్యపై కేసులు పెట్టించారు. సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు. అప్పుడు నా హృదయం ముక్కలైంది' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
నిజానికి తాను ఏ తప్పు చేయలేదని, బాధతో వచ్చిన కోపమే అన్నాడు. 'నాన్న కాళ్లు పట్టుకోవాలనుంది. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది. కానీ చేయని తప్పుని అంగీకరించను. అలా చేస్తే నా పిల్లలకు నేను ఏం నేర్పిస్తాను. మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకెళ్లలేపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా' అన్నాడు మనోజ్.
Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి
Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన