TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. వారికి బీమా సదుపాయం!
తిరుమల భక్తులకు శుభవార్త చెప్పేందుకు TTD సిద్ధమైంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బీమా కల్పించాలని భావిస్తోంది.
తిరుమల భక్తులకు శుభవార్త చెప్పేందుకు TTD సిద్ధమైంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బీమా కల్పించాలని భావిస్తోంది.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ చివరికి 303 పాయింట్ల లాభంతో 84,058.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88.80 పాయింట్ల లాభంతో 25,637.80 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగాయి.
ఈ ఏడాది మారుతి సుజుకి తన e-Vitara, టాటా మోటార్స్ తన సియెర్రా EVని తీసుకురానున్నాయి. ఈ రెండు మోడల్స్ 500 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ అందించనున్నాయి. సియెర్రా EV ప్రారంభ ధర రూ.20 లక్షలు ఉండగా.. మారుతి E-Vitara ధర రూ.17 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టూ వీలర్లపై టోల్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు.
దేశంలో ఇప్పటి వరకు టూ వీలర్కు ఎలాంటి టోల్ ఛార్జీలు కూడా లేవు. కానీ ఇకపై టూ వీలర్ బైక్లకు కూడా టోల్ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ టోల్ ఛార్జీలు జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
సోషల్ మీడియా యూజర్స్కు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. నెటిజన్స్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉందని, వెంటనే యూజర్లు తమ భద్రత కోసం అకౌంట్ల పాస్ వర్డ్స్ మార్చుకోవాలని ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తెలిపింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఈపీఎఫ్ఓ ఆటో-సెటిల్మెంట్ లిమిట్ను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా క్లెయిమ్ చేసుకున్న 10 రోజులకు ఇప్పటి వరకు వచ్చేది. కానీ ఈ ఆటో సెటిల్మెంట్ వల్ల 3 నుంచి 4 రోజుల్లో డబ్బులు వస్తాయని ఈపీఎఫ్ఓ తెలిపింది.
నిన్న నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటన మార్కెట్ మీద ప్రభావం చూపించింది. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పైకెగిసింది.