Stock Market: పడిపోయిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ ఎన్ని పాయింట్లంటే?

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు నష్టాల్లో ట్రేడవుతుంది. బడ్జెట్‌కు ముందు ఇలా భారీ మొత్తంలో నష్టాలు రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

New Update
Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!

stock market

నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు నష్టాలతో ట్రేడవుతుంది. ఇందులో జొమాటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ నష్టాలను చవిచూస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు ఇలా భారీ మొత్తంలో నష్టాలు రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. 

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

కంపెనీ షేర్లు పడిపోవడంతో..

ఇదిలా ఉండగా బడ్జెట్‌కి ముందు రిలయన్స్ కంపెనీ భారీ నష్టాలు చూసింది. కంపెనీ షేర్లు పడిపోవడంతో దాదాపుగా రూ.75 వేల కోట్ల నష్టం వచ్చింది. మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ.74,969.35 కోట్లు ఉండగా.. ఇప్పుడు తగ్గి రూ.16,85998.34 కోట్లుకు చేరింది. ఇదే కాకుండా ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ కూడా తగ్గింది. 

ఇది కూడా చూడండి:UCC: ఉత్తరాఖండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు