author image

Vijaya Nimma

By Vijaya Nimma

ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Vijaya Nimma

పరశురాం అనే వ్యక్తి కుమారుడు సందీప్ మృతి చెందాగా కూతురు సింధు తీవ్రంగా గాయలతో మంచానికే పరిమితమైంది. ఇవన్నీ మానసికంగా కృంగి తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ

By Vijaya Nimma

కాకినాడ జిల్లా గడ్డిపేటలో దారుణ హత్య కలకలం రేపుతోంది. వెల్డర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తన సహచరుడి గొంతుకోసి హత్య చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

By Vijaya Nimma

బంగారం, రాగి చెవిపోగులు ధరిస్తే ప్రతికూల శక్తి. జాతకంలో రాహువు, కేతువు ప్రతికూల ప్రభావాలు తక్కువ. సమాజంలో మరింత గౌరవం, మనస్సు ప్రశాంతం. అబ్బాయిలు చెవులు కుట్టించుకుంటే ధైర్యంతోపాటు వృద్ధి. పాపాన్ని నివారించి ఆత్మను శుద్ధి చేస్తుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

నడక, ల్మన్, సార్డిన్స్, అవిసె గింజలు, వాల్‌నట్స్ వంటి కొవ్వు చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. మంచి నిద్ర పోయినా గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గ్లాసు నీటిలో 1 నుంచి 2 టీస్పూన్ల కొత్తిమీర గింజలను నానబెట్టాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

బరువు తగ్గాలంటే అల్పాహారం తర్వాత 30 నిమిషాలు వ్యాయామం, ఉదయం నిద్ర లేచిక అల్పాహారంలో 30 గ్రాముల ప్రోటీన్‌, కేలరీల తీసుకోవడం 30% తగ్గించుకోవాలి. ఇలా ఖచ్చితంగా పాటిస్తే ఫలితం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోతాడు.. హృదయ స్పందన, శ్వాస తీసుకోడు. ఎవరైనా గుండెపోటును, గుండె ఆగినట్లు అనుమానించినట్లయితే.. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

పానీయాలు తాగడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. వాటిల్లో గ్రీన్ టీ, ఆకుపచ్చ కూరగాయలతో తయారు చేసిన స్మూతీలను తాగాలి. పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఇంతకు ముందు రాళ్ళు వచ్చినవారు, రాళ్ళు ఏర్పడే ధోరణి ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి కిడ్నీ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఇది రాళ్ల పరిస్థితిని సకాలంలో గుర్తించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు