author image

Krishna

కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

PM Modi  :  మోదీ మణిపూర్ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే!
ByKrishna

ఎట్టకేలకు ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 13 అంటే రేపే మణిపూర్ రాష్ట్రంలో మోదీ పర్యటించనున్నారు.  Latest News In Telugu | నేషనల్ | Short News

Kavitha : కవిత యూటర్న్..ఫలించిన శోభమ్మ చర్చలు?
ByKrishna

ఎమ్మెల్సీ కవిత ఇంటికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సతీమణి శోభ వెళ్లారు. బుధవారం రాత్రి ఆమె అల్లుడు, కవిత భర్త అనిల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు.

BIG BREAKING :  కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా..ఎందుకో తెలుసా?
ByKrishna

కాంగ్రెస్ కార్యకర్తలకు బిగ్ అలెర్ట్.. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించాలని అనుకున్న  బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభను Latest News In Telugu | తెలంగాణ | Short News

Ravi Prakash : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో తిరుగుబాట్లు.. మనం నేర్చుకోవాల్సిన పాఠాలివే!
ByKrishna

మొన్న శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్..  పాలకులను ప్రజలు తరమికొట్టారు. మాములుగా కాదు.. తరిమి తరిమి కొట్టారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Vice President Election 2025:  నెలకు రూ.2లక్షల జీతం తీసుకునే ఎంపీలకు ఓటేయడం కూడా రాదు.. ఇది మన  దౌర్భాగ్యం
ByKrishna

అందరూ ఊహించిందే జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థి CP రాధాకృష్ణన్  విజయం సాధించారు. ఇండియా కూటమి Latest News In Telugu | నేషనల్ | Short News

Vice President Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ గ్రాండ్ విక్టరీ.. మెజార్టీ ఎంతంటే?
ByKrishna

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన  సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన Latest News In Telugu | నేషనల్ | Short News

Nepal : దారుణం .. మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలపెట్టారు!
ByKrishna

నేపాల్ లో మరో దారుణం జరిగింది. ఖాట్మండులో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు తమ ఇంటికి నిప్పు అంటించడంతో మాజీ ప్రధాన Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING :  విషాదం.. ముగ్గురు జవాన్లు మృతి
ByKrishna

లడఖ్‌లోని సియాచిన్ సెక్టార్‌లోని బేస్ క్యాంప్‌పై హిమపాతం విరిగిపడటంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు Latest News In Telugu | నేషనల్ | Short News

Aghora Puja :  అమరావతిలో క్షుద్ర పూజలు..  అఘోరీ ఏం చేశాడంటే?
ByKrishna

గుంటూరు రూరల్‌ రెడ్డిపాలెంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. రెడ్డిపాలెం శివాలయంలో క్షుద్రపూజలు నిర్వహించాడు అఘోరా Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

PM Modi : ప్రధాని మోదీ కీలక నిర్ణయం...రూ. 1500 కోట్లు రిలీజ్!
ByKrishna

దేశ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని వరదలు,వర్షాల ప్రభావిత ప్రాంతాలను వైమానిక సర్వే Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు