ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW)ను సందర్శించారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి | రాజకీయాలు | Short News | Latest News In Telugu
ByNikhil
బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సురేఖ.. నేడు సీఎం రేవంత్ ను ఆకాశానికి ఎత్తేశారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని కొనియాడారు.
ByNikhil
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కొండా సురేఖ తదితరులు బంద్ లో పాల్గొన్నారు.
ByNikhil
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. విదేశీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 4 వరకు ఎంపీ మిథున్రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
ByNikhil
వికారాబాద్ జిల్లా BJP అధ్యక్షుడు కొప్పు రాజశేఖర్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కరణం ప్రహ్లాద్ రావును జిల్లా కన్వీనర్ గా నియమితులయ్యారు. కొన్ని రోజులుగా వికారబాద్ జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు.
ByNikhil
మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ తో తన ఇబ్బందులు చెప్పానని కొండా సురేఖ వెల్లడించారు. వారంతా కలిసి ఈ సమస్యకు పరిష్కారం తీసుకువస్తానని తనకు చెప్పానన్నారు. వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.
ByNikhil
నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులు, బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీ బయలుదేరారు. కర్నూలు విమానాశ్రయంలో మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ByNikhil
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ మరో షాక్ ఇచ్చారు. ఈ రోజు జరుగుతున్న మంత్రి వర్గ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. సురేఖ తప్పా మిగతా మంత్రులంతా కేబినెట్ మీటింగ్ కు హాజరైనట్లు తెలుస్తోంది.
ByNikhil
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. రాజకీయాలు | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/20/nara-lokesh-australia-tour-2025-10-20-14-46-27.jpg)
/rtv/media/media_files/2025/10/20/mlc-kalvakuntla-kavitha-biyyapu-madhu-sudan-reddy-2025-10-20-12-50-14.jpg)
/rtv/media/media_files/2025/10/18/cm-revanth-konda-surekha-2025-10-18-18-23-01.jpg)
/rtv/media/media_files/2025/10/18/telangana-bc-bandh-2025-10-18-17-04-18.jpg)
/rtv/media/media_files/2025/04/07/8lq9Lt9Vw3yCA5dFs3Dq.jpg)
/rtv/media/media_files/2025/10/17/konda-vishweshwar-reddy-2025-10-17-16-46-59.jpg)
/rtv/media/media_files/2025/10/16/konda-surekha-2025-10-16-19-44-59.jpg)
/rtv/media/media_files/2025/10/16/chandrababu-pawan-kalyan-2025-10-16-18-50-25.jpg)
/rtv/media/media_files/2025/10/16/konda-surekha-cm-revanth-reddy-2025-10-16-11-49-49.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)