తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కరీంనగర్ | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News
/rtv/media/member_avatars/2025/09/10/2025-09-10t123507453z-screenshot-2025-09-03-151823-2025-09-10-18-05-08.jpg)
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ప్రముఖ నిర్మాత అల్లు అరవింత్ మాతృమూర్తి కనకరత్నమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు జూబ్లీహిల్స్ లోని JRC కన్వెన్షన్ సెంటర్లో ఆమె దశదిన కర్మ జరిగింది.
ByNikhil
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలా రెడ్డి కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి ఆయన వెళ్లారు.
ByNikhil
హైదరాబాద్ లో జరుగుతున్న గణేశ్ నిమజ్జన వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News
ByNikhil
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేసింది.
ByNikhil
గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్ను వాడాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. telugu-news | latest teluu news | Ganesh Chathurthi 2025
ByNikhil
ఏపీలోని గుంటూరు జిల్లా తురకపాలెంలో హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న తురకపాలెం గ్రామస్థులకు ‘మెలియోయిడోసిస్’ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
ByNikhil
బీఆర్ఎస్ కీలక నేత, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వజ్రమ్మ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు.
ByNikhil
ఇటీవలి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. నిజామాబాద్ | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
కేసీఆర్ ను ఓడించడానికి 2018 ఎన్నికల్లో తనకు హరీష్ రావు ఫోన్ ఫోన్ చేశాడని గతంలో తాను చేసిన ఆరోపణలు పూర్తిగా అవస్తవమని ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు | మెదక్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు