author image

Nikhil

By Nikhil

తెలంగాణ | నిజామాబాద్ | ఆదిలాబాద్ | నల్గొండ | రాజకీయాలు : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌ కు మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది.

By Nikhil

ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై మాత్రమే అనర్హత వేటు పడేలా కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ లో ఉప ఎన్నికకు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

By Nikhil

ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని నిర్మల్, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

By Nikhil

ఐఫోన్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16 సీరీస్ ఫోన్లను విడుదల చేసింది యాపిల్ కంపెనీ. ఇట్స్ గ్లో టైమ్ అనే పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, ఎయిర్‌పాడ్స్‌ 4ను లాంఛ్‌ చేసింది.

Advertisment
తాజా కథనాలు