author image

Manogna alamuru

మరోసారి ఆల్ టైమ్ రికార్డ్.. జీవితకాల గరిష్టాలు నమోదు చేసిన మార్కెట్
ByManogna alamuru

భారత స్టాక్ మార్కెట్ జోరు ఆగేలా కనిపించడం లేదు. వరుస లాభాలతో దూసుకుపోతున్న సూచీలు మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Mumbai: ముంబైను ముంచెత్తిన వర్షాలు.. వాతారణశాఖ రెడ్ అలెర్ట్
ByManogna alamuru

ఈరోజ సాయంత్రం కురిసిన వర్షాలనికి ముంబై నగరం మునిగిపోయింది. వరదలతో రోడ్లన్నీ నిండిపోయాయి. చాలా విమానాలను దారి మళ్లించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

మహాలక్ష్మి మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉందని హత్య–తరువాత ఆత్మహత్య
ByManogna alamuru

ఆఫీసులో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతోనే నిందితుడు ముక్తిరంజన్ ఆమెను దారుణంగా చంపాడని తెలుస్తోంది. మహాలక్ష్మిని చంపాక రంజన్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం

J&K: జమ్మూ- కాశ్మీర్‌‌లో ముగిసిన రెండో విడత పోలింగ్
ByManogna alamuru

జమ్మూ–కాశ్మీర్‌‌లో రెండో విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వైఎస్‌ జగన్‌
ByManogna alamuru

తమ పార్టీ మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28న తిరుపతి వెళ్ళనున్నారు. అదే రోజు రాష్ట్ర ఆలయాల్లో పూలు చేయాలని జగన్ పిలుపు నిచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

11 రూ. లకే ఐఫోన్ 13 కేవలం ముగ్గురికే ..ఫ్లిప్ కార్ట్ ఏం చెప్పింది?
ByManogna alamuru

ఐఫోన్ 13 కేవలం 11 రూ.లకే అంటూ ప్రచారం చేసింది ఫ్లిప్ కార్ట్. ప్రమోషన్స్‌తో ఉదరగొట్టింది. తీరా సేల్ స్టార్ట్ అయ్యాక కేవలం ముగ్గురికి మాత్రమే ఈ డీల్ వచ్చింది. short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | నేషనల్

India: జపాన్‌ను దాటేసిన భారత్..మూడో శక్తివంతమైన దేశంగా ఎదుగుదల
ByManogna alamuru

అభివృద్ధి చెందుతున్న భారత్ నెమ్మదిగా ఆర్ధికశక్తిగా ఎదుగుతోంది. తాజాగా ఆసియ పవర్ ఇండెక్స్‌లో రీజినల్ పవర్స్‌లో సత్తా చాటింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్

Weather: తెలంగాణలో 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ByManogna alamuru

తెలంగాణలో మళ్ళీ వర్షాలతో తడవనుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం

మొదటిసారి 26 వేల కంటే ఎగువకు నిఫ్టీ..ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
ByManogna alamuru

ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 85, 169 దగ్గర ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 26,004 దగ్గర ముగిసింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు