AP: ఏపీలో 16మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 16మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో ఇంటెలిజెన్స్ ఐజీ గా పి.హెచ్.డి.రామకృష్ణ IPS, సీఐడీ ఐజీగా వినీత్ బిజ్రాల్‌ను నియమించారు. 

New Update
ap

Andhra Pradesh: 

ఏపీలో 16 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను బదిలీ చేశారు.

ఇంటెలిజెన్స్ ఐజీ గా పి.హెచ్.డి.రామకృష్ణ IPS

పి అండ్ ఎల్ ఐజి గా రవి ప్రకాష్ 

ఇంటిలెజెన్సి ఎస్పీ గా ఫకీరప్ప

డిజిపి ఆఫీస్ అడ్మిన్ డీఐజీ గా ఆర్ ఎన్ అమ్మిరెడ్డి

రోడ్ సేఫ్టీ డీఐజీ గా విజయారావ్..

ఏ ఐ జీ లా అండ్ ఆర్డర్ గా సిద్దార్థ్  కౌశల్

విశాఖ  శాంతి భద్రతల డి సి పిగా మెరి ప్రశాంతి

అనకాపల్లి ఎస్పీ గా తూహిన్ సిన్హా

ఏపీఎస్పి 3 వా బెటాలియన్ కమాండెంట్ గా  దీపిక..

ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజి ప్రిన్సిపల్ గా జి ర్ రాధిక

ఇంటెలిజన్స్. ఎస్పీ గా హరిఫ్ హఫీజ్....

పి టీ  ఓ ఎస్పీ  గా కే ఎస్ ఎస్వీ సుబ్బారెడ్డి

పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలనీ బాపూజి అట్టాడ కు ఆదేశాలు

ఎన్టిఆర్ జిల్లా  డీ సి పీ క్రైం  గాతిరుమల స్వేర రెడ్డి

కెవి శ్రీ నివాస రావు నీ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Also Read:J&K: జమ్మూ- కాశ్మీర్‌‌లో ముగిసిన రెండో విడత పోలింగ్

Advertisment
Advertisment
తాజా కథనాలు