author image

Manogna alamuru

Hyderabad: ఒంటిగంట వరకు ఫుడ్ స్టాల్స్..తెలంగాణ ప్రభుత్వం అనుమతి
ByManogna alamuru

హైదారాబాద్ లో అర్థరాత్రి ఒంటిగంటవరకు ఫుడ్ స్టాల్స్ పెట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

ప్రతీకార రాజకీయాలకు భయపడేది లేదు– కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
ByManogna alamuru

బీజేపీ, జేడీ(ఎస్) తన మీద ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Telangana: 2008 తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..
ByManogna alamuru

2008 డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ప్రతిపదిక ఉద్యోగాలు ఇస్తున్న‌ట్టు విద్యాశాఖ నోట్‌ రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ మృతి
ByManogna alamuru

లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజరాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం క్వబైసీ మరణించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Sri Lanka: అదానీకి శ్రీలంక అధ్యక్షుడు షాక్ ఇవ్వనున్నారా?
ByManogna alamuru

అసలు అదానీకి, శ్రీలంకకు, దిసనాయకే కు ఏంటి సంబంధం? వివరాలు కింది ఆర్టికల్‌లో... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్

160 ఎకరాల్లో దుర్గం చెరువు ఉంది – హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరణ
ByManogna alamuru

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు అస​లు విస్తీర్ణం 160 ఎకరాల్లో ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక అందించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

UP Govt: ఉత్తరప్రదేశ్ ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు‌‌..సీఎం యోగి ఆర్డర్
ByManogna alamuru

ఉత్తరప్రదేశ్‌లో అన్ని ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు అమలు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

Kolkata: కోలకత్తా ట్రామ్‌లు ఇక కనిపించవు
ByManogna alamuru

కోలకత్తా షాన్‌లో ఒకటైన ట్రామ్‌లు ఇక కిపించవు. వీటి సర్వీసులను ఆపేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

ఆగనంటున్న స్టాక్ మార్కెట్ జోరు..85వేల మార్కును దాటేసిన సెన్సెక్స్
ByManogna alamuru

ఈరోజు దేశీ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డ్‌ను సమోదు చేశాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 85వేల మార్కును దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 26వేల స్థాయిని దాటింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

USA: యుద్ధంతో విజయం సాధించలేము–ప్రధాని మోదీ
ByManogna alamuru

మానవాళి విజయం యుద్ధాలతో రాదని ప్రధాని మోదీ అన్నారు సమిష్టి శక్తిలో, ప్రపంచ శాంతిలో ఉందని ఆయన ఉద్ఘాటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు