author image

E. Chinni

By E. Chinni

సాధారణంగా మనుషులు కనిపించకపోతే.. సంబంధిత వ్యక్తులు వారి ఆచూకీ చెప్తే నగదు బహుమతి ఇస్తామంటూ పోస్టర్లు వేస్తారు. అయితే ఇక్కడ మాత్రం వారు ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందట. దీంతో హర్ట్ అయిన యజమానులు 'మా చిలుక ఆచూకీ చెప్తే.. పది వేల రూపాయలు నగదు ఇస్తామంటూ' పలు పోస్టర్లలో ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు..

By E. Chinni

అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తుది విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఐడీ కీలక వాదనలు వినిపించింది. కేవలం అమరావతిలో ఉన్న ఎస్సీల భూములను మాత్రమే నారాయణ బినామీల పేరుతో కొనుగోలు చేయించారని పేర్కొంది సీఐడీ. ఎస్సీల నుంచి భూములు కొని వారే హక్కుదారులుగా...

By E. Chinni

కడుపులో ఉన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి మహిళకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి మహిళ ముఖ్యమంత్రి జగన్ ను అభినందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడేది తక్కువ.. పని చేసేది ఎక్కువ అని..

By E. Chinni

2018 సంవత్సరం నుంచి జనసేన పార్టీకే అంకితమై తన వంతు సేవలందిస్తున్న మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహార్ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ని గెలిపించడం ఎంతో అవసరమని తెనాలి నాయకులకు జనసేనాని..

By E. Chinni

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రమైన కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. పవన్ పై త్వరలోనే సినిమా తీయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు 'బ్రో' టైటిల్ మాదిరిగా 'మ్రో' అనే టైటిల్ పెడతామని పేర్కొన్నారు. మ్యారేజెస్/రిలేషన్స్-అఫెండర్ ను కలిపి మ్రో అనే పేరు పెట్టే ఆలోచన ఉందన్నారు. అంతేకాకుండా ఈ సినిమా..

By E. Chinni

టమాటా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కూరకే రుచిని పెంచేది టమాటా. ఒక్క కాయ వేసినా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాంటిది పెరిగిన టమాటా ధరలతో వాటని వాడాలంటేనే జనం భయపడిపోతున్నారు. సగానికి సగం మంది అయితే అసలు టమాటాలను కొనడమే మానేశారు. పెరిగిన టమాటా ధరలతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు..

By E. Chinni

దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని కోడెల శివరామ్ ప్రశ్నించారు. చిలకలూరి పేట, నర్సారావు పేట, గురజాలలో చాలా మంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా నారా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు కూడా.. అలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు. తెలుగు దేశం ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి కూడా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా..

By E. Chinni

క్రికెట్ లో టీమిండియాని అత్యున్నత స్థాయికి చేర్చి, కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ప్రస్తుతం రిటైర్మెంట్ అనంతరం ఐపీఎల్ ఆడుతూనే తన సెకండ్ ఇన్నింగ్స్ ని సినిమాల్లో స్టార్ట్ చేశాడు. ఇటీవలే ధోనీ 'ధోనీ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ'ని స్థాపించి సినిమాలని..

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది హైకోర్టు. కురుపాంలో జరిగిన అమ్మవడి కార్యక్రమానికి వేలాది మంది స్కూల్ పిల్లల్ని పిలవడంపై కోర్టు నోటీసులు జారీ చేసింది. స్కూల్ పిల్లల్ని రాజకీయ కార్యక్రమానికి పిలవడంపై..

Advertisment
తాజా కథనాలు