author image

E. Chinni

By E. Chinni

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అమ్మాయిల అదృశ్యంపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపాయి. ఆంధ్రప్రదేశ్ లో బాలికలు, మహిళలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు బయటపెట్టడంతో మరోసారి అధికార పార్టీ పవన్ కళ్యాణ్ ను..

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం చేపట్టారు. కలెక్టర్లతో పాటు పలువురు అధికారులతో ఈ వీడియో కాన్ఫరెన్స్..

By E. Chinni

హాలీడే వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది సమంత. ఓ వైపు తన వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుంటూనే మరోవైపు స్నేహితులతో కలిసి సందడి చేస్తోంది. లేటెస్ట్ గా సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లింది. ఈ సందర్భంగా ఇన్ స్టాలో తరచుగా ఆ ట్రిప్ కు సంబంధించిన..

By E. Chinni

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు వరద నీటిలో జలదిగ్భందమయ్యాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయిన...

By E. Chinni

గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు, తూర్పుగోదావరి కోటి రూపాయలు మొత్తం 12 కోట్లు నిధులను వైసీపీ సర్కార్...

By E. Chinni

జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని మోరంచపల్లి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. మోరంచపల్లిలో మొరంచ వాగు ధాటికి గ్రామం అల్లకల్లోలమైంది. దీంతో ఊరిని మొత్తం వరద చుట్టుముట్టింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఇండ్లు మొత్తం నీటమునిగాయి. ఇండ్లపైకి చేరుకున్న గ్రామప్రజలు ప్రాణాలను అరచేతిలో..

By E. Chinni

మనం రోజువారి పనులు సక్రమంగా చేసుకోవాలన్నా, నడవటానికి, పరిగెత్తడానికి, దూకడానికి ఇలా ఏమి చేయాలన్నా శరీరంలోని కీళ్లు ముఖ్యంగా పని చేస్తాయి. మరి ఆ కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఎంతో మంది కీళ్ల నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఏచిన్న పని చేయాలన్నా కష్టంగా మారుతుంది. మనం శారీరకంగా...

By E. Chinni

పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు.. పిచ్చిపుత్రుడు కూడా అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పని చేస్తున్న వ్యవస్థల మీద పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళ మిస్సింగ్ జరుగుతుంది అంటున్న పవన్.. పక్కన ఉన్న తెలంగాణలో ఏ వ్యవస్థ ద్వారా..

Advertisment
తాజా కథనాలు