ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎక్కడి నుంచి ఎవరిని దింపితే.. ఈసారి గెలుస్తారో ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల సమీక్షలు కూడా జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ ఓ అడుగు ముందకేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు.
పూర్తిగా చదవండి..తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఏ నియోజకవర్గం నుంచి అంటే?
2018 సంవత్సరం నుంచి జనసేన పార్టీకే అంకితమై తన వంతు సేవలందిస్తున్న మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహార్ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ని గెలిపించడం ఎంతో అవసరమని తెనాలి నాయకులకు జనసేనాని..
Translate this News: