Janasena chief Pawan Kalyan shifted his Office to Mangalagiri from Hyderabad: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి . దీంతో మాటలకు కూడా పదును పెరుగుతోంది. వ్యక్తిగత అంశాలను కూడా నేతలు విస్మరించటం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) , తెలుగు దేశం(Telugu Desham), జనసేన పార్టీలు(Janasena Party) నువ్వా నేనా అనే విధంగా పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి.
పూర్తిగా చదవండి..పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. ఎన్నికల వరకూ ఇక అక్కడే!!
పవన్ మొత్తానికి మంగళగిరికి షిఫ్ట్ అవుతున్నట్లుగా సమాచారం. ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్..
Translate this News: