కడుపులో ఉన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి మహిళకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి మహిళ ముఖ్యమంత్రి జగన్ ను అభినందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడేది తక్కువ.. పని చేసేది ఎక్కువ అని రోజా కొనియాడారు.
పూర్తిగా చదవండి..ఆ వీడియోలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు: మంత్రి రోజా
సీఎం జగన్ చాలా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఫేస్ రికగ్నైజ్ ద్వారా ఇంటింటికి బాలింతలకు పోషకాహారి ఇస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఒక మహిళ డేటా తీసుకోవడం ద్వారానే ఇవన్నీ ఇవ్వగలమన్న విషయం పవన్ కళ్యాణ్ తెలిసుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కు చెడు ఆలోచనలే ఉన్నాయని, చెడు ఆలోచనలు ఉన్నవారికి అన్నీ చెడు బుద్ధులే ఉంటాయని రోజా..
Translate this News: