author image

Bhavana

By Bhavana

పహల్గాం దాడి గురించి క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.గత 78 ఏళ్లలో ఒక్కమిల్లీమీటర్‌ భూమినైనా కదల్చగలిగరా?వచ్చే 78 వేల సంవత్సరాల తర్వాతైనా ఎలాంటి మార్పులు ఉండవని అన్నారు.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Bhavana

పహల్గాం ఘటన పై పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా స్పందించారు.ఉగ్రవాదానికి మేం ప్రోత్సహిస్తున్నామంటూ పాక్‌ ఒప్పుకుందన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

పహల్గాం దాడి గురించి అమెరికా విదేశాంగ శాఖ నుంచి పాక్‌ జర్నలిస్టుకు పెద్ద షాక్‌ తగిలింది. అమెరికా విదేశాంగ ప్రతినిధి టమ్మీ బ్రూస్‌ మాట్లాడుతూ..నేను దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిన నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.రెండురోజులు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని పేర్కొంది.Latest News In Telugu | తెలంగాణ

By Bhavana

ఏపీ ప్రభుత్వం దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు శుభవార్త చెప్పింది.కేశఖండనశాలల్లో పనిచేసేవారి కనీస కమీషన్‌ను పెంచింది. గతంలో రూ.20 వేలు ఉండగా ఇప్పుడు రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

By Bhavana

హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

By Bhavana

విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు పాక్‌ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

పహల్గంలో జరిగిన ఉగ్రదాడి ని భారత మాజీ , ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు.ఇలాంటి సమయంలోనే దేశ పౌరులంతా ఐక్యంగా కలిసి ఉండాలని.. సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు