బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల బంగారం 22క్యారెట్ల ధర రూ. 10 తగ్గి.. రూ. 69,590కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 69,600గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93,000గా ఉంది. బిజినెస్ | Latest News In Telugu | Short News
Bhavana
ByBhavana
ఓస్లో నుంచి స్పెయిన్లోని మలాగాకు వెళుతున్న విమానంలో ఓ మహిళ పాసింజర్ తన ఫుడ్ పార్మిల్ ఓపెన్ చేయగా..అందులో బతికి ఉన్న ఎలుక బయటకు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
న్యూయార్క్ వేదికగా నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించారు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న జితేందర్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తెలంగాణ | క్రైం | ఆదిలాబాద్ | Latest News In Telugu | Short News
ByBhavana
ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో జరిగింది. తెలంగాణ | క్రైం | వరంగల్ | Latest News In Telugu | Short News
ByBhavana
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రన్నింగ్ ట్రావెల్ బస్సులో అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈనెల 18న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. తెలంగాణ | క్రైం | హైదరాబాద్ | Latest News In Telugu | Short News
ByBhavana
రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మోదీని కోరారు. ఇంటర్నేషనల్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByBhavana
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై - బెంగళూరు నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. క్రైం | Latest News In Telugu | Short News
ByBhavana
ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. అనంతపురంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కాకినాడలో ఇద్దరు చనిపోయారు.
ByBhavana
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Gold-and-Silver-Rates-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/flight-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/media_files/NlCxpue4WrgAn6DVdWFu.jpg)
/rtv/media/media_files/aX74A0k6531bskOWliqx.jpg)
/rtv/media/media_files/rLbmbRauTzXHJU4fy5iU.jpg)
/rtv/media/media_files/jLLOD3nqeQoN9XB3WMYQ.jpg)
/rtv/media/media_files/LVX0rWmm7NnFh81VHfbR.png)