author image

Bhavana

AP : తీవ్ర వాయుగుండం..ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌!
ByBhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉత్తర -వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపారు.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

Health: విటమిన్‌ డి లోపం మిమ్మల్ని బాధపెడుతుందా..అయితే ఇవి తింటే చాలు
ByBhavana

పాలు- పాలు, పాల ఉత్పత్తులు కూడా విటమిన్ డికి మంచి మూలం. ముఖ్యంగా ఆవు పాలు తాగడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డితో పాటు కాల్షియం, ఇతర పోషకాలు కూడా పాలలో ఉంటాయి. అందువల్ల, రోజుకు 1-2 గ్లాసుల పాలు త్రాగాలి.లైఫ్ స్టైల్

Infosys: ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు అదిరిపోయే వార్త..ఏకంగా 85 శాతం బోనస్‌
ByBhavana

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం పనితీరు ఆధారిత బోనస్‌ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్

Rajastan: రాజుకే నో ఎంట్రీ..మహారాణా వారసుల మధ్య పట్టాభిషేకం చిచ్చు
ByBhavana

మహారాణా ప్రతాప్ సింగ్ వంశంలో ఇప్పుడు దాయాదుల పోరు తారాస్థాయికి చేరింది. మేవార్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్‌ సింగ్‌, ఆయన అనుచరులను ఉదయ్‌పుర్‌ కోటలోకి అడుగుపెట్టకుండా దాయాదులు అడ్డుకున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్

Musk: భవిష్యత్తులో యుద్దాలన్ని డ్రోన్లతోనే అంటున్న మస్క్‌!
ByBhavana

ఆధునిక ఫైటర్‌ జెట్‌ ల కంటే డ్రోన్‌ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ అన్నారు.భవిష్యత్తు యుద్దాలు డ్రోన్‌లతోనే జరుగుతాయని ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Tirumala: తిరుమల శ్రీవారి హుండీలో పట్టపగలే చోరీ..ఆలస్యంగా వెలుగులోకి!
ByBhavana

తమిళనాడుకు చెందిన వేణులింగం అనే యువకుడు ఈ నెల 23న మధ్యాహ్నం తిరుమల శ్రీవారి ఆలయం హుండీ నుంచి డబ్బులు దొంగతనం చేశాడు.ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు
ByBhavana

కేరళలో ఓ లారీ అదుపుతప్పి ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు.ఈ ఘోర విషాదం కేరళలోని త్రిసూర్‌ జిల్లాలో నట్టకి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్

TTD: కల్తీ నెయ్యి గుట్టు విప్పుతున్న సిట్.. ఆ కోణంలో విచారణ!
ByBhavana

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి విషయమై సిట్‌ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.నెయ్యి ఒప్పందాన్నిపొందిన సంస్థనే టీటీడీకి సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చిందా అనేది చూస్తుంది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

AP: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్‌..జాగ్రత్త అంటున్న అధికారులు!
ByBhavana

వాతావరణశాఖ ఏపీ రైతులకు చేదు వార్త చెప్పింది . బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు–శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు!
ByBhavana

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | వైజాగ్

Advertisment
తాజా కథనాలు