Crime: ఏపీలో జంట హత్యల కలకలం.. నడిరోడ్డుపై అత్తమామ గొంతు కోసి!
తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడంలేదని అత్తమామలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు అల్లుడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడంలేదని అత్తమామలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు అల్లుడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఏపీ రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ విషయాన్ని వెల్లడించారు.
తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD దర్శన టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులను దళారులు మోసం చేశారు. ప్రతి భక్తుని నుంచి రూ.1,500 చొప్పున వాహన క్లీనర్ వెంకటేష్కు రూ.8500 వసూలు చేశారు. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీ వీడింది. చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.