ఆంధ్రప్రదేశ్ Diamond: రైతుకు పొలంలో దొరికిన వజ్రం AP: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు పొలంలో వజ్రం దొరికింది. దాదాపు ఆ వజ్రాన్ని రూ.20 లక్షలకు పెరవలి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn