APS RTC: కార్తీక మాసం స్పెషల్ ఆఫర్...కేవలం 650 రూపాయలకే..!
కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ భక్తుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చిన్న పిల్లలు రూ. 400, పెద్దలు రూ. 650 లతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిని చూసేయోచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం కర్నూలులోని భక్తులకు మాత్రమే.