Bengaluru Rathotsavam: బెంగళూరులోని రథోత్సవంలో అపశ్రుతి.. ఒకరు మృతి

బెంగళూరులోని హుస్కూరులో మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గాలికి రెండు రథాలు కూలిపోవడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. గాలి వల్ల 150 అడుగుల రథం నేలకొరిగింది. దీంతో ఓ భక్తుడు రథాల కింద చిక్కుకుని మరణించాడు. 

New Update
Bengaluru

Bengaluru Photograph: (Bengaluru )

Bengaluru Rathotsavam: బెంగళూరులోని హుస్కూరులో మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గాలికి రెండు రథాలు కూలిపోవడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ రథోత్సవంలో మొత్తం ఐదు రథాలు పాల్గొన్నాయి. ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వివిధ గ్రామాల దీన్ని చూడటానికి వెళ్లారు. ఈ  రథాలను వందల సంఖ్యలో ఆవులు, దూడలతో లాగించారు. ఈ క్రమంలో 150 అడుగుల రథం నేలకొరిగింది. దీంతోొ ఓ భక్తుడు దీని కింద చిక్కుకుని మరణించాడు.

ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?

ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

ఇది కూడా చూడండి: Telangana: రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు