/rtv/media/media_files/2025/03/23/z2dGgEViH7X6bRZzHHml.jpg)
Bengaluru Photograph: (Bengaluru )
Bengaluru Rathotsavam: బెంగళూరులోని హుస్కూరులో మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గాలికి రెండు రథాలు కూలిపోవడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ రథోత్సవంలో మొత్తం ఐదు రథాలు పాల్గొన్నాయి. ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వివిధ గ్రామాల దీన్ని చూడటానికి వెళ్లారు. ఈ రథాలను వందల సంఖ్యలో ఆవులు, దూడలతో లాగించారు. ఈ క్రమంలో 150 అడుగుల రథం నేలకొరిగింది. దీంతోొ ఓ భక్తుడు దీని కింద చిక్కుకుని మరణించాడు.
ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?
ਵੱਡਾ ਹਾਦਸਾ: 100 ਫੁੱਟ ਉੱਚਾ ਰੱਥ ਡਿੱਗਿਆ ;ਸ਼ਨੀਵਾਰ ਨੂੰ ਬੈਂਗਲੁਰੂ ਦੇ ਬਾਹਰਵਾਰ ਇਤਿਹਾਸਕ ਮਦੁਰੱਮਾ ਮੰਦਿਰ ਤਿਉਹਾਰ ਦੌਰਾਨ ਵਾਪਰਿਆ ਹਾਦਸਾhttps://t.co/r0IMLQLwtB via @YouTube pic.twitter.com/QIWvNg0oxB
— Babushahi.com (@Babushahikhabar) March 23, 2025
ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?
ఇది కూడా చూడండి: Telangana: రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?