తెలంగాణ Medigadda Barrage: కాళేశ్వరం కీలక ఫైల్స్ మాయం.. దీని వెనక ఉంది ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి కీలక ఫైల్ మాయమవడం కలకలం రేపింది. మేడిగడ్డ బ్యారేజీకి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్సయినట్లు కమిషన్ విచారణలో అధికారులు తెలిపారు. ఈ ఫైల్స్ మిస్ అవ్వడం వెనక ఒక మాజీ మంత్రి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By V.J Reddy 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం! కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కాళేశ్వరంలో లోపాలివే | Kaleshwaram Project | RTV కాళేశ్వరంలో లోపాలివే | Loopholes in Kaleshwaram Project are submitted to Justice P C Ghosh Commission in its construction and Maintenance | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాళేశ్వరం వ్యవహారంపై విచారణ.. హరీశ్ రావు పేరు మూడుసార్లు ప్రస్తావన కాళేశ్వరం వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం విచారణ జరిపింది. అయితే ఈ కమిషన్ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్రావు పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి . By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CWPRS: అన్నారం బ్యారేజ్ లో నిర్మాణంలో నాణ్యతే లేదు.. కాళేశ్వరంపై మరో షాకింగ్ రిపోర్ట్! కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్నారం బ్యారేజ్ వద్ద పరీక్షలు చేసిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) షాకింగ్ విషయలు బయటపెట్టింది. ఈ బ్యారేజ్ లోని 16 గేట్ల నిర్మాణంలో అసలు నాణ్యతే పాటించలేదని బయటపెట్టింది. By Nikhil 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మేడిగడ్డ ఇంజినీర్లకు బిగ్ షాక్.. ఏసీబీ చట్టం కింద కేసులు! మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూలో భాగస్వాములైన అవినీతి ఇంజినీర్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సూచనల మేరకు వారిపై ఏసీబీ చట్టం కింద కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోనుంది. By srinivas 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాళేశ్వరంపై విచారణ.. ఇంజనీర్ల సమాధానాలకు కంగుతిన్న పీసీ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లీకేజిలపై ఇంజనీర్లు చెప్పిన సమాధానాలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కంగుతిన్నది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు 'తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా'నంటూ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి చెప్పడంతో షాక్ అయ్యారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda : అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు.. విజిలెన్స్ రిపోర్ట్ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి. నాణ్యత పరీక్షలు చేయకుండానే పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు సృష్టించి అధికారులు మోసం చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. By srinivas 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: రాజకీయ కక్షతో రైతులను ఆగం చేయొద్దు.. సీఎం రేవంత్కు కేటీఆర్ కీలక సూచన! రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దని సీఎం రేవంత్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరారు. కేసీఆర్ ను బద్నాం చేసే కుట్రలు బందుపెట్టి రైతుల వెతలను తీర్చాలని సూచించారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn