BRS MLC Sravan Kumar Shocking Commments To Kaleshwaram : రేవంత్ కు షాక్ ఇది ఫేక్ రిపోర్ట్ | RTV
Kaleshwaram report: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఉంది ఇదే.. వాటి బాధ్యత KCRదే!
కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాళేశ్వరం అవకతవకలకు పూర్తిబాధ్యత కేసీఆర్ దేనని కమిషన్ వెల్లడించింది. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే 3 బ్యారేజీల్లో సమస్యలు వచ్చాయని కమిషన్ తన నివేదికలో తెలిపింది.
కాళేశ్వరం ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ | ACB Raids In Kaleswaram Engineer Sridhar House | KCR | RTV
Telangana: కాళేశ్వరం విచారణ.. ఛలో BRK భవన్కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే..
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Eatala Rajendar : ముగిసిన ఈటల రాజేందర్ విచారణ... ఆయన ఏం చెప్పారంటే...
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.
చావుల, పెళ్లిళ్ల దగ్గరే హరీశ్ రావుని కలిశాను : ఈటల రాజేందర్
తాను హరీశ్ రావుని కలిశాని వస్తున్న వార్తలను MP ఈటల రాజేందర్ ఖండించారు. చావులు, పెళ్లిళ్ల దగ్గర మాత్రమే హరీశ్ రావుని కలిశానని ఆయన అన్నారు. BJPయే తెలంగాణకు దిక్సూచి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన 3 తరాల ఉద్యమంలో అమరులను స్మరించుకున్నారు.
Kaleshwaram Project: ఎన్డీఎస్ఏ నివేదిక బూటకం.. అది ఎన్డీఏ నాటకం.. కేటీఆర్ సంచలన ట్వీట్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు.