SLBC Accident: శ్రీశైలం ప్రమాదానికి కారణం అదే.. ఆ ఏడుగురు ఎక్కడ?: మంత్రి ఉత్తమ్ షాకింగ్ ప్రకటన!
నీళ్లు, మట్టి సొరంగలోకి రావడంతోనే శ్రీశైలం ఎడమ కాలువ సొరగంలో ప్రమాదం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సొరంగంలో అందుబాటులో ఉన్న అందరినీ బయటకు తీసుకువచ్చామన్నారు. మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదన్నారు.