కేటీఆర్పై కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు
మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగులబడి చస్తారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.లగచర్ల ఘటనలో కలెక్టర్పై దాడి కేటీఆర్ పనేనని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు తేలిన తర్వాతే కేటీఆర్పై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.