తెలంగాణలో బస్ ఛార్జీలు పెంపు.. RTV ఇంటర్వ్యూలో మంత్రి పొన్నం క్లారిటీ!
రాష్ట్రంలో బస్ ఛార్జీలు పెంచే అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. బీసీ మంత్రుల పట్ల కేబినెట్లో వివక్ష ఉందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. బండి సంజయ్ తో తనకు విభేదాలు లేవన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.