వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆయన తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ పథకం బాగుందని.. అందుకే ఏ మాత్రం మార్పులు చేయకుండా కొనసాగించామన్నారు. ఈ విషయాన్ని తాను స్వయంగా అసెంబ్లీలో చెప్పినట్లు వెల్లడించారు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కిట్ పథకాన్ని ఆపడం న్యాయమా? అని ప్రశ్నించారు.
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
KCR Praises On YS Rajasekhara Reddy
Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు
(telugu-news | telugu breaking news)