Today Horoscope: అన్ని రాశుల వారికి ఈ రోజు మంచిదే.. కానీ ఈ ఒక్క రాశి వారు మాత్రం జాగ్రత్త!
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కానీ కేవలం ఒకే ఒక్క రాశి వారికి మాత్రమే సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కానీ కేవలం ఒకే ఒక్క రాశి వారికి మాత్రమే సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ చంద్రగ్రహణం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైనది. ఇది కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపగా.. మరికొన్ని రాశులపై సవాళ్లను తీసుకురావచ్చు. ఈ సమయంలో చంద్రుడు, రాహువు ఒకే రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు రావచ్చని పండితులు చెబుతున్నారు.
నేడు కొన్ని రాశుల వారికి ఏ పని మొదలు పెట్టిన విజయం లభిస్తుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఏ పని చేపట్టినా కూడా విజయం తథ్యమే అని పండితులు చెబుతున్నారు. అయితే అన్ని విధాలుగా మేలు జరగనున్న ఆ రాశులేవో తెలుసుకుందాం.
కృష్ణాష్టమి తర్వాత ధనుస్సు, మకర, కుంభ రాశి వారికి సమస్యలు తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ పనిలో ఆటంకం ఏర్పడుతుందని, అలా రాకుండా ఉండాలంటే ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టి పూజించాలని పండితులు చెబుతున్నారు.
ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.
నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27న వైశాఖ అమావాస్య వస్తుంది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు చేయడం ద్వారా శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 18 అంటే రేపు చాలా ప్రాముఖ్యమైన రోజు . ఈ ప్రత్యేకమైన రోజున బృహస్పతి, శని గ్రహాల సంయోగం, కదలికలో మార్పు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. మిథున, కన్య, మకర రాశుల వారు ఈ గృహాల సంయోగం శుభసూచకం.