YS Raja Reddy : మామకు పోటీగా అల్లుడు.. రాజారెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే!
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు ఏపీ పోలిటికల్ సర్కిల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తన తల్లి షర్మిల పర్యటనల్లో ఆయన ఈ మధ్య తరుచుగా పాల్గొంటున్నారు.