Crime News : ప్రియుడికోసం మరో భార్య దారుణం..భర్తను చంపి..
ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గన్నవరం మండలం వెంకట నరసింహపురానికి చెందిన లక్ష్మణ్, పావని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అలాంటి వారి కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. సమీప బంధువుతో ఏర్పడిన వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేసింది.