అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి.. TMC ఎంపీ సంచలన వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
పార్లమెంటులో బుధవారం కేంద్రం మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు)ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
బీజేపీ నేతలు రికార్డుల మోత మోగిస్తున్నారు. ప్రధాని మోదీ అత్యంత ఎక్కువ కాలం పని చేసిన పీఎంకా రికార్డ్ సృష్టించారు. ఆయన తర్వాత అమిత్ షా కూడా దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన రికార్డ్ను సొంతం చేసుకున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. భారత్.. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ ముందుకెళ్తోందని అన్నారు. 2027 నాటికి మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2036లో ఒలింపిక్స్ క్రీడలు భారత్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒలింపిక్స్లో పతకాలు గెలవగలిగే 3 వేల మంది ప్రతిభావంతుల్ని గుర్తిస్తామని తెలిపారు. వాళ్లను నెలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక విషయం వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక భవిష్యత్ ప్లాన్పై స్పష్టత ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదువుతానని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు 50కిపైగా కేంద్ర సంస్థలు వచ్చాయన్నారు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ తెలంగాణకు 11ఏళ్లలో ఏమీ ఇచ్చారని ప్రశ్నించారు. మోదీ ప్రజలకు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు.