Vande Mataram: రాజ్యసభలో వందేమాతరం వివాదం.. ప్రియాంక గాంధీకి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా
వందేమాతరం గేయంపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. జాతీయ గీతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు.
వందేమాతరం గేయంపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. జాతీయ గీతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యం మొత్తానికి త్వరలో నెరవేరనున్నట్లు కనిపిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్కు పోటీగా 'భారత్ ట్యాక్సీ'ని తీసుకొచ్చింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ దీన్ని అభివృద్ధి చేసింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించనుంది. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. దేశంలో ఇటీవల కొత్త వలస చట్టాలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇడియట్స్ కు ఇడియమ్స్ (జాతీయాలు)అర్థం కావని ఆమె అన్నారు. బెంగాలీలో తాను అన్న మాటలకు అర్థం వేరు అని ఆమె అన్నారు. సరిహద్దుల్లో బంగ్లాదేశీ చొరబాటుదారులను నియంత్రించడంలో జవాబుదారీతనం ఉండాలన్న తన కామెంట్స్ ను వక్రీకరించారని ఆమె తెలిపారు.