క్రైంWest Godavari: ఛీ.. ఛీ వీడు మనిషేనా.. భార్యపై కోపంతో కొడుకుని చంపేశాడు! తాడేపల్లిగూడెంలో శేఖర్ అనే వ్యక్తి భార్య ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చింది. మరోసారి గల్ఫ్ వెళ్తానంటే శేఖర్ నిరాకరించారు. భార్యను భయపెట్టాలని తాను పురుగుల మందు తాగడంతో పాటు కొడుకు సాత్విక్కు కూడా తాగించాడు. దీంతో చికిత్స పొందుతూ సాత్విక్ మృతి చెందాడు. By Kusuma 27 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Dangeti Jahnavi: అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి జాహ్నవి..! పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకుంది. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించే స్పేస్ మిషన్ కోసం జాహ్నవి సెలక్ట్ అయ్యింది. భారత్ నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. By Kusuma 24 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAp Crime : సెంట్రల్ బ్యాంక్లో భారీ స్కాం.. చనిపోయిన వ్యక్తిపై రూ.4 కోట్ల రుణం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సెంట్రల్ బ్యాంక్లో భారీ స్కాం బయటపడింది. చనిపోయిన వ్యక్తిపై రూ.4 కోట్ల రుణం తీసుకున్నారు ఇద్దరు కేటుగాళ్లు.అసలు వారసులు బ్యాంకుకి వెళ్లడంతో ఈ ఘరనా మోసం వెలుగులో వచ్చింది. By Krishna 06 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..! ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు. By Bhavana 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ap Weather Report: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు.! ఏపీలోవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. By Bhavana 14 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Eluru: జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య! భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. By Bhavana 31 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ ! ఏపీలో 26 జిల్లాలకు గానూ శనివారం 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.విజయనగరం 23, శ్రీకాకుళం20, తూర్పుగోదావరి19, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఅమ్మ నాన్న నా భర్త జోలికి రావొద్దు | Daughter warning to her Parents | RTV By RTV 06 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Maha Shivaratri: పవిత్రమైన పంచారామాలు.. దేశంలో ఎక్కడున్నాయంటే? దేశంలో పవిత్రమైన శైవ క్షేత్రాల్లో పంచారామాలు ఏపీలో ఉన్నాయి. ద్రాక్షారామం, అమరారామము, క్షీరారామము, సోమారామము, కుమార భీమారామంగా ఐదు ఉన్నాయి. ఇవి ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి. By Kusuma 26 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn