CPI : భారత్లో ఎర్రజెండాకు వందేండ్లు
శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.
శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ప్రకృతి భయపెట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్పుర్ హెలిప్యాడ్పై ల్యాండ్ కాలేకపోయింది. చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ పెద్ద దుమారమే రేపుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. తొలిదశలో భాగంగా బెంగాల్ రాష్ట్రం మొత్తమ్మీద 58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. ఇది పెద్ద వివాదమే రేపుతుందని అంటున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామక స్కామ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని స్పష్టం చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపుతో బీజేపీకి మరింత జోష్ వచ్చింది. దీంతో మోదీ సర్కార్ పశ్చిమ బెంగాల్పై టార్గెట్ పెట్టింది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ జరుగుతోంది. దీంతో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వలసదారుల్లో భయం నెలకొంది. ఎన్నోఏళ్ల నుంచి భారత్లో అక్రమంగా నివసిస్తున్న వందలాది మంది బంగ్లాదేశీయులు తమ స్వంత దేశానికి పారిపోతున్నారు.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించింది.రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భూమి కంపించింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్లోని తుంగికి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, దాని ప్రభావంతో బెంగాల్ వరకు కూడా ప్రకంపనలు సంభవించాయి.