Dudhia Bridge: డార్జిలింగ్లో బీభత్సం.. కొట్టుకుపోయిన బ్రిడ్జ్.. ఆరుగురు మృతి
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. మీరిక్ ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దుధియా బ్రిడ్జ్ కూలిపోయింది.