Israel-Hamas war:ఒప్పందం ముగిసింది..మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు.
అమెరికా రక్షణ వ్యవస్థను పూర్తిగా చదివేయడమే లక్ష్యంగా ఉత్తర కొరియా తన తొలి గూఢచారి ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. అక్కడి మీడియా చెబుతున్న దాని ప్రకారం ఈ ఉపగ్రహం సహాయంతో అమెరికాలోని కీలక రక్షణ వ్యవస్థల విషయాలు కిమ్ చేతిలో పడ్డాయని తెలుస్తోంది.
గాజాలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉంది. నాలుగు రోజులుగా యుద్ధం లేదు. పగా ఇరువైపులా బందీలు విడుదలతో సంతోషాలు ఉఫ్పొంగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బావుండును అని కోరుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు, ఇంకా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా.
ఫిలిప్పీన్స్లో మిండనావో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఇచ్చిన సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
అమెరికా-చైనా రెండూ పెద్ద దేశాలే. పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా రెండు దేశాలకు మధ్య వాణిజ్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి యేరియన్ ట్రంప్ నిన్న కన్ను మూశారు. న్యాయార్క్ లో ఆమె తన నివాసంలో నిన్న ఉదయం మృతి చెందినట్లు స్థానిక మీడియా ప్రచురించింది.
గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ ఆగడం లేదు. ఇప్పటికీ 10,328 మంది చనిపోయారు. హమాస్ ను మట్టుబెట్టే వరకు ఆగేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది, అయితే ఇది ఆ దేశానికి మంచిది కాదని అంటోంది అగ్రరాజ్యం అమెరికా.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 96 వేల మంది భారతీయులు అక్కడి అధికారులకు పట్టుబడటం కలకలం రేపుతోంది. గత నాలుగేళ్లగా వీరి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఇజ్రాయెల్ ఒక్కటే తమ లక్ష్యం కాదు...ప్రపంచం అంతా తమ చట్టం కిందకు తెచ్చుకుంటామని హెచ్చరిస్తోంది పాలస్తీనా మిలటరీ హమాస్. రెండు దేశాల మధ్య యుద్ధం పెరిగి పెద్దదవుతున్న వేళ హమాస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.