US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు బిగ్ షాక్.. US ఎంబసీ వార్నింగ్
USకు వెళ్లే భారతీయులకు మనదేశంలోని ఆ దేశ ఎంబసీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వీసా జారీ చేసిన తర్వాత కూడా తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది. US చట్టాలు, వలస నిబంధనలు ఉల్లంఘించేవారిపై వేటు తప్పదని హెచ్చరించింది.