అమెరికాలో ఇండియన్స్కు US ఎంబసీ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఇండియన్స్కు యూఎస్ ఎంబసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తోదని మంగళవారం US ఎంబసీ తెలిపింది. ఇప్పటికే 205 మంది భారతీయులతో టెక్సాస్ సైనిక విమానం ఇండియాకు బయల్దేరిన విషయం తెలిసిందే.