Bike Taxi: గిగ్ వర్కర్లకు షాక్.. ఆ రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలు బంద్
కర్ణాటకలో బైక్ ట్యాక్సి సేవలు నిలిచిపోయాయి. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలు ఆపేశాయి.
కర్ణాటకలో బైక్ ట్యాక్సి సేవలు నిలిచిపోయాయి. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలు ఆపేశాయి.
వేగంగా పికప్ కావాలంటే టిప్ ఇవ్వాలి అనే అడ్వాన్స్ టిప్ మోడల్ ను ప్రవేశపెట్టింది ఊబర్. దీనిపై కేంద్రం మండిపడింది. ఈ పద్ధతి చాలా అన్యాయమని...ఊబర్ యాజమాన్యం వెంటనే దీనికి సమాధానం ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.
డ్రైవర్ల కోసం ఉబర్ కొత్త సర్వీస్ విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఉబర్ క్రెడిట్ అకౌంట్లకు పేమెంట్స్ చేయగా.. ఇకపై డ్రైవర్లకు నగదు లేదా డిజిటల్ పేమెంట్స్ డైరెక్ట్గా చేయవచ్చని తెలిపింది. దీనివల్ల ప్రతీ రైడ్కి డ్రైవర్లు కమిషన్ చెల్లించక్కర్లేదు.
ఉబర్, ఓలా యాప్లు రైడ్ బుక్ చేసుకునే స్మార్ట్ఫోన్ను బట్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్ల్లో ఒకే దూరానికి వేర్వేరు ధరలు చూపిస్తున్నాయని వినియోగదారులు Xలో పోస్ట్ చేశారు. ఇది CCPA దృష్టికి వెళ్లింది. వివరణ ఇవ్వాలని కంపెనీలకు నోటీసులు అందాయి.
మీరు ఆటో, క్యాబ్ మరియు బైక్లను సులభంగా బుక్ చేసుకోగల బెస్ట్ యాప్లు ఇవే.. ఓలా క్యాబ్స్, ఉబెర్, రాపిడో బైక్ టాక్సీ, మెగా క్యాబ్స్, ఆన్ ది డ్రైవ్.
పూణె నుంచి బెంగళూరుకు విమాన ఛార్జీలు అయ్యింది. రూ.3500 మాత్రమే కాని విమానశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్క ఇంటికి అయిన ఛార్జీలు రూ.2000. తాజాగా ఓ ప్రయాణికురాలు ఉబెర్ తన దగ్గర వసూలు చేసిన డబ్బును సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఊబర్ క్యాబ్ల బిల్లు కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా కోట్లలో ఛార్జీలు చూపిస్తూ కస్టమర్లకు ఫాక్లు ఇస్తున్నాయి. మొన్న గురుగావ్లో ఒక వ్యక్తికి 7 కోట్ల ఛార్జీ చూపిస్తే..ఇవాళ బెంగళూరులో తెలుగు వ్యక్తి కోటి ముప్పైలక్షలు బిల్లు చూపించింది.
ఊబర్ బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది ఓ కస్టమర్కు. అయితే ఇదెక్కడో వేరే దేశంలో అనుకుంటున్నారా...అబ్బే అస్సలు కాదు సాక్షాత్తు ఇది మన దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది. జస్ట్ 7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది అంతే.
అమెరికా వలే భారత్ లో కూడా అమెజాన్, జొమాటో, ఓలా, ఉబెర్ వంటి కంపెనీలలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. అసంఘటిత కార్మీకులకు మోదీ శుభవార్త తెలిపారు. వీరికి ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వర్తించేలా త్వరలోనే గిగ్ అండ్ ఫ్లాట్ ఫాం వర్కర్ చట్టాన్ని తీసుకురాబోతోంది మోదీ సర్కార్.