త్వరలో కాలుష్యరహిత 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి: భట్టి
తెలంగాణలో కాలుష్యరహితంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు యత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ను మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి ఆయన ప్రారంభించారు.